ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతున్న హైదరాబాద్లో గ్లోబల్ ఎంట్రపెన్యూర్ సదస్సు(జీఈఎస్)లో పాల్గొనడం సంతోషకరమని ఇవాంక ట్రంప్ అన్నారు. అమెరికాకు భారత్ అసలైన మిత్ర దేశమని,భారత్కు ఎంతో చరిత్ర, ప్రాశస్త్యం ఉన్నాయని అన్నారు.ముత్యాల నగరంలో యువతే గొప్ప సంపదని, ఇక్కడి పారిశ్రామికవేత్తలు సరికొత్త విప్లవం సృష్టిస్తున్నారని కొనియాడారు.