వైఎస్సార్‌ సీపీలో చేరిన మాగుంట | Magunta Srinivasulu Reddy joins ysr congress party | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలో చేరిన మాగుంట

Published Sat, Mar 16 2019 6:50 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM

ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వలసలు వెల్లువెత్తుతున్నాయి.  వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో బుట్టా రేణుక, మాగుంట శ్రీనివాసులు రెడ్డి శనివారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. వైఎస్‌ జగన్ ఈ సందర్భంగా కండువాలు కప్పి బుట్టా రేణుక, మాగుంటను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖర్‌ రెడ్డితో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు. ఆయన కుమారుడు జగన్‌ను సీఎం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.

Butta RenukaY

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement