దేశంలో ‘ఫ్రంట్‌’ ప్రకంపనలు | Mamata calls CM Kcr on Third Front | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 5 2018 8:10 AM | Last Updated on Wed, Mar 20 2024 1:58 PM

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ఆలోచన జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేసి సంఘీభావం ప్రకటించారు. దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సి ఉందన్న కేసీఆర్‌ వాదనకు మద్దతు పలికారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement