పోలవరం పూర్తి చేసే ఎన్నికలకు వెళ్లాలి: ఎమ్వీఎస్‌ | MVS Nagireddy comments on cm chandrababu | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 24 2017 1:21 PM | Last Updated on Wed, Mar 20 2024 5:15 PM

ఇచ్చిన మాటకు ఒక్కసారైనా కట్టుబడి పోలవరం పూర్తయిన తరు వాతనే సీఎం చంద్రబాబు ఎన్నికలకు వెళ్లాలని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రోజుకో మాట మాట్లాడుతు న్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement