చంద్రబాబు తుగ్లక్‌గా ప్రజలే తీర్పిచ్చారు: సజ్జల | Sajjala Ramakrishna Reddy Fires On Chandrababu About Kia Motors | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తుగ్లక్‌గా ప్రజలే తీర్పిచ్చారు: సజ్జల

Published Thu, Feb 6 2020 5:30 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

ప్రజలు తిరస్కరించినా చంద్రబాబు నాయుడులో మార్పు రాలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించారన్నారు. రైతుల పేరుతో టీడీపీ కార్యకర్తలు హడావిడి చేస్తున్నారని,  రాజధాని ఏర్పాటు విషయంలో చంద్రబాబు అడ్డగోలు నిర్ణయం తీసుకున్నారని ఆయన వ‍్యాఖ్యానించారు. ఎవరి అభిప్రాయం తీసుకోకుండా ఇదే రాజధాని అని నిర్ణయించేశారని మండిపడ్డారు. ఓ వర్గం మీడియా చంద్రబాబును మోస్తోందని ధ‍్వజమెత్తారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement