నాపై దాడికి చంద్రబాబు, లోకేష్‌ కారణం | YSRCP MP Nandigam Suresh Fires On Chandrababu And Lokesh | Sakshi
Sakshi News home page

నాపై దాడికి చంద్రబాబు, లోకేష్‌ కారణం

Published Mon, Feb 3 2020 4:51 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

తనపై జరిగిన దాడి వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్‌ హస్తం ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే న్యాయ విచారణ చేసి వారిద్దరిని అరెస్ట్ చేయాలి ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే ఇంతకంటే దారుణాలకు పాల్పడతారని, భవిష్యత్తులో తనపై జరిగే దాడులు జరిగితే వారిద్దరే కారణమని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ పాలన చూసి ఓర్వలేకనే చంద్రబాబు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement