ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ పోరాటం లీగ్ దశలోనే ముగిసింది. ఆదివారం ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన అమీతుమీ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 11 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.