ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సురేశ్ రైనా చెన్నై సూపర్కింగ్స్ తరఫున అడుతున్న విషయం తెలిసిందే. రైనా తన కూతురు గ్రేసియా బర్త్డే వేడుకను ఢిల్లీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, బ్రావో తదితరులు పాల్గొని సందడి చేశారు.