సిరీస్‌ విజయంపై భారత్‌ గురి | Today is the second T20 with England | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 6 2018 7:21 AM | Last Updated on Thu, Mar 21 2024 5:20 PM

తొలి మ్యాచ్‌లో అద్భుత విజయంతో ఇంగ్లండ్‌ పర్యటనను ఘనంగా ప్రారంభించిన భారత జట్టు శుక్రవారం ఇక్కడ జరుగనున్న రెండో టి20లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. కుల్దీప్‌ స్పిన్‌ మాయకు రాహుల్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ తోడవడంతో మొదటి మ్యాచ్‌లో అలవోకగా గెలుపొందిన కోహ్లిసేన అదే జోరు కొనసాగించాలని చూస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement