పెళ్లి బస్సుకు ప్రమాదం:15 మందికి గాయాలు | 15 injured in road accident | Sakshi
Sakshi News home page

పెళ్లి బస్సుకు ప్రమాదం:15 మందికి గాయాలు

Apr 22 2016 8:45 AM | Updated on Aug 30 2018 4:07 PM

వేగంగా వెళ్తున్న పెళ్లి బస్సు ప్రమాదానికి గురైంది.

వేగంగా వెళ్తున్న పెళ్లి బస్సు ప్రమాదానికి గురైంది. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని తనపల్లి వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. తిరుచానూరు నుంచి పుత్తూరుకు వెళ్తున్నబస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 15 మంది గాయాలపాలయ్యారు. వారందరినీ తిరుపతి రుయాకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement