60 కాసుల బంగారం చోరీ | 60 kasulu golg robbery in vijayawada | Sakshi
Sakshi News home page

60 కాసుల బంగారం చోరీ

Published Thu, Aug 27 2015 7:45 PM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

విజయవాడ పట్టణంలోని ఓ ఇంట్లో బంగారం చోరీ జరిగింది.

విజయవాడ(పడమట): విజయవాడ పట్టణంలోని ఓ ఇంట్లో బంగారం చోరీ జరిగింది. పట్టణంలోని పడమట ప్రాంతం సమతా రెసిడెన్సీలో నివాసముండే శాంతి కిరణ్ ఇంట్లో గురువారం మధ్యాహ్నం ఈ చోరీ జరిగింది. బాధితుడు కుటుంబంతో కలసి పూజ సామాగ్రి కొనేందుకు షాపుకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంట్లోకి చోరబడి 60 కాసుల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement