ఎయిర్‌పోర్టు ఎదుట బీజేపీ నేతల ధర్నా | Bjp leaders stage dharna at Kadapa Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టు ఎదుట బీజేపీ నేతల ధర్నా

Published Sun, Jun 7 2015 10:57 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

Bjp leaders stage dharna at Kadapa Airport

వైఎస్సార్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం వైఎస్సార్ జిల్లా కడప ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో బీజేపీ నేతలను ఎయిర్‌పోర్టులోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఆదివారం ఉదయం కడప ఎయిర్‌పోర్టుకు వచ్చిన సీఎంను కలవడానికి బీజేపీ జిల్లా నేతలు వెళ్లగా.. వారిని లోపలికి అనుమతించకపోవడంతో బీజేపీ నాయకులు ఎయిర్‌పోర్టు ఎదుట ధర్నాకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement