వసంతకుమార్‌ సతీమణి మృతికి కాంగ్రెస్‌ సంతాపం | Congress Leaders Condolences To vatti vasantkumar family | Sakshi
Sakshi News home page

వసంతకుమార్‌ సతీమణి మృతికి కాంగ్రెస్‌ సంతాపం

Oct 7 2017 4:04 PM | Updated on Oct 7 2017 4:05 PM

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ సతీమణి ఉమాదేవి(63) మృతి పట్ల ఏపీసీసీ అధ్యక్షులు రఘవీరారెడ్డి సంతాపం ప్రకటించారు.

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ సతీమణి ఉమాదేవి(63) మృతి పట్ల ఏపీసీసీ అధ్యక్షులు రఘవీరారెడ్డి సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మృతి పట్ల వారి కుటుండ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement