రైల్వేకోడూరుకు చేరిన కేంద్ర వరద అంచనా బృందం | Flood estimation team visits Railway Koduru | Sakshi
Sakshi News home page

రైల్వేకోడూరుకు చేరిన కేంద్ర వరద అంచనా బృందం

Published Thu, Dec 10 2015 5:28 PM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

Flood estimation team visits Railway Koduru

రైల్వేకోడూరు (వైఎస్సార్ జిల్లా) : ఇటీవల కురిసిన భారీవర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాలను, పంటలను పరిశీలించడానికి కేంద్రం నుంచి వచ్చిన వరద అంచనా బృందం గురువారం రైల్వేకోడూరుకు చేరుకుంది. ఎండీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించింది. ఈ బృందంలో నలుగురు సభ్యులున్నారు. రైతులను, స్థానిక అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement