ఒక్క రైతు రుణమైనా పూర్తిగా మాఫీ అయిందా? | Is complete One farmer loan waiver? | Sakshi
Sakshi News home page

ఒక్క రైతు రుణమైనా పూర్తిగా మాఫీ అయిందా?

Dec 11 2014 2:50 PM | Updated on Jul 6 2019 12:58 PM

ఎంవీఎస్ నాగిరెడ్డి - Sakshi

ఎంవీఎస్ నాగిరెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసపూరిత ప్రకటనలతో రైతులను నిలువునా ముంచివేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు.

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసపూరిత ప్రకటనలతో రైతులను నిలువునా ముంచివేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి  విమర్శించారు. ఒక్క రైతు రుణమైనా పూర్తిగా మాఫీ అయిందా? అని ఆయన ప్రశ్నించారు. ఏపీ రైతాంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.

తిరుపతి వెంకన్న సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్దాలు అడుతున్నారన్నారు. రుణమాఫీ అన్న బాబు ఇప్పుడు రుణవిముక్తిడ్ని చేస్తానని మాట మార్చారని విమర్శించారు. రైతులను చంద్రబాబు డిఫాల్టర్లను చేశారన్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement