జీవోఎం భేటీకి హస్తినకు పయనమైన కిరణ్ | Kiran Kumar Reddy to meet GoM on bifurcation | Sakshi
Sakshi News home page

జీవోఎం భేటీకి హస్తినకు పయనమైన కిరణ్

Published Mon, Nov 18 2013 8:11 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

జీవోఎం భేటీకి హస్తినకు పయనమైన కిరణ్ - Sakshi

జీవోఎం భేటీకి హస్తినకు పయనమైన కిరణ్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర మంత్రుల బృందం కసరత్తు క్లైమాక్స్‌కు చేరింది. దాంతో నేడు జివోఎం భేటీలో పాల్గొనడానికి  కిరణ్ హస్తిన పయనం అయ్యారు.

తెలంగాణ, సీమాంధ్ర కేంద్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రితో కూడా ఇవాళ జీవోఎంతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో జీఓఎంతో సీఎం భేటీ కానున్నారు. 11 అంశాలపై వీరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత తెలంగాణ ముసాయిదా బిల్లుకు రూపకల్పన చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement