ప్రజలు ఛీకొడుతున్నా కాంగ్రెస్‌కు పట్టదా?: కోట్ల | kotla surya prakash reddy takes on congress | Sakshi
Sakshi News home page

ప్రజలు ఛీకొడుతున్నా కాంగ్రెస్‌కు పట్టదా?: కోట్ల

Published Sat, Feb 15 2014 12:17 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

kotla surya prakash reddy takes on congress

కర్నూలు, న్యూస్‌లైన్: ప్రజలు ఛీకొడుతున్నా అధిష్టానం పట్టించుకోవడంలేదని.. తెలంగాణ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తోం దని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, చచ్చేవరకూ ఆ పార్టీలో ఉండాలనుకున్నా.. పార్టీ పెద్దల నిర్ణయంతో ఎందుకు కొనసాగాలనే ఆలోచనకు వచ్చానని ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం పార్లమెంట్ ఘటనతో ప్రభుత్వం, దేశపరువు బజారున పడిందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement