ఎమ్మెల్యే ఆర్కే హాజరు గడువు పెంచిన ఏసీబీ | MLA Alla Ramakrishna Reddy Attend to Court on June 5th | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ఆర్కే హాజరు గడువు పెంచిన ఏసీబీ

Published Tue, May 29 2018 2:10 PM | Last Updated on Tue, Oct 30 2018 4:08 PM

MLA Alla Ramakrishna Reddy Attend to Court on June 5th - Sakshi

సాక్షి, విజయవాడ : మంగళగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికు ఓ కేసులో సాక్షిగా హాజరుకావాలని ఏసీబీ సెక్షన్‌ 160 కింద నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అనారోగ్య కారణాల వల్ల ఈ నెల 22న ఆర్కే ఏసీబీ ఎదుట హాజరు కాలేకపోయారు. ఈ విషయాన్ని పిటిషన్ ద్వారా ఏసీబీకి నివేదించామని ఆర్కే తరుఫు న్యాయవాదులు సుధాకర్ రెడ్డి, మన్మధ రావులు తెలిపారు. దీంతో 29వ తేదీన ఆర్కే హాజరుకావాలంటూ తిరిగి ఏసీబీ అధికారులు గడువు ఇచ్చారన్నారు. కానీ ఆరోగ్యం మెరుగుపడక పోవడం వల్ల ఈ రోజు కూడా హాజరుకాలేకపోతున్నట్లు న్యాయవాదుల ద్వారా ఆర్కే పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వచ్చే నెల 5వ తేదీన హాజరు కావాలని వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement