కొండేపి నియోజకవర్గానికి గోపిరెడ్డి పాదయాత్ర | MLA gopireddy srinivasa reddy padayatra reached 6th day | Sakshi
Sakshi News home page

కొండేపి నియోజకవర్గానికి గోపిరెడ్డి పాదయాత్ర

Published Thu, Oct 26 2017 12:33 PM | Last Updated on Tue, Oct 30 2018 3:56 PM

MLA gopireddy srinivasa reddy padayatra reached 6th day

ఒంగోలు: గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి తిరుమలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆరో రోజు కొనసాగుతోంది. కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ నుంచి గురువారం ఆయన తన పాదయాత్రను ప్రారంభించారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే.. వైఎస్ జగన్‌ ముఖ్యమంత్రి కావాలంటూ ఆయన  ఈనెల 21 నుంచి ఈ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement