డివైడర్ ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు | private bus collisioned to devider and 20 injured | Sakshi

డివైడర్ ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు

Jun 10 2015 7:21 AM | Updated on Sep 3 2017 3:31 AM

అనంతపురం జిల్లా మరూర్ టోల్గేట్ వద్ద ఓ ప్రైవేట్ బస్సు డివైడర్ను ఢీకొట్టింది.

మరూర్: అనంతపురం జిల్లా మరూర్ టోల్గేట్ వద్ద ఓ ప్రైవేట్ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement