రావులపాలెం: తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలంలో ఓ కార్యక్రమంలో ప్రొటోకాల్ రగడ నెలకొంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్నాకు దిగడం, పోలీసులు రంగప్రవేశం వరకు వెళ్లింది. వివరాలు ఇలా ఉన్నాయి. రావులపాలెం మండలం పొడగట్లపల్లి-రాజవరం ఆర్అండ్బి రోడ్డు ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్పై టీడీపీ, వైఎస్సార్సీపీల మధ్య వివాదం ఏర్పడింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ధర్నాకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అడ్డుకున్నారు.
Breadcrumb
ప్రొటోకాల్ రగడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్నా
Dec 16 2017 5:13 PM | Updated on Aug 10 2018 8:35 PM
Advertisement
Related News By Category
Related News By Tags
-
బస్సుయాత్రలు చేపడితే రాళ్లతో కొడతారు
ఆలూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీనే కావాలంటూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ బస్సుయాత్రలు చేపడితే ప్రజలు రాళ్లతో దాడి చేయ...
-
సూరీ.. దాదాగిరి
ధర్మవరంలో దౌర్జన్యకాండ ♦ పొలంలో మొక్కలు నాటుకుంటున్న రైతుపై ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆగ్రహం ♦ అనుచరులతో దాడి చేయించిన వైనం ♦ ఘటన చిత్రీకరించిన దళితునిపై దౌర్జన్యం ♦ ఫిర్యా...
-
వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ నాయకులు
పాములపాడు: మండలంలోని ఇస్కాల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు 50 మంది ఎమ్మెల్యే ఐజయ్య సమక్షంలో వైఎస్ఎస్ఆర్సీపీలో చేరారు. ఆదివారం గ్రామంలో నిర్వహించిన గడప గడపకు వైఎస్ఆర్సీపీ కా...
-
'టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు'
గుంటూరు: టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. వారు ఏక్షణమైనా తమ పార్టీలోకి రావొచ్చని చెప్పారు. టీడీపీ మునిగిపోయే ఓ నావలాంటిదని...
-
హామీల మాఫీపై మహాగ్రహం
(సాక్షి ప్రతినిధి, ఏలూరు): చంద్రబాబు రుణవంచనపై రైతన్న తిరగబడ్డాడు. నారా వారి నయామోసంపై మహిళాలోకం గర్జించింది. ఉద్యోగాలిప్పిస్తామని, నిరుద్యోగభృతి కల్పిస్తామని చెప్పిన మాయమాటలపై యువత నిప్పులు చె...
Advertisement