'కమీషన్ల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు' | raghu veera reddy takes on tdp sarkar | Sakshi
Sakshi News home page

'కమీషన్ల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు'

Published Fri, Jun 12 2015 4:32 PM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

raghu veera reddy takes on tdp sarkar

అనంత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీసీసీ చీఫ్ రఘువీరా మరోసారి మండిపడ్డారు. కమీషన్ల కోసమే చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చారని రఘువీరా విమర్శించారు.  కేవలం పోలవరంతోనే తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా  ఆయన స్పష్టం చేశారు.

 

పోలవరం ప్రాజెక్టును కేంద్రం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కరువు నివారణకు చేపట్టిన 'ప్రాజెక్టు అనంత'పై టీడీపీ సర్కార్ దృష్టి పెట్టాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement