తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సాయిధరమ్ తేజ్ | Saidharam tej visits tirumala | Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సాయిధరమ్ తేజ్

Published Fri, Dec 5 2014 8:49 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సాయిధరమ్ తేజ్ - Sakshi

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సాయిధరమ్ తేజ్

హైదరాబాద్: యువ హీరో సాయిధరమ్ తేజ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం  ప్రత్యేక దర్శనం ద్వారా శ్రీవారి ఆశీస్సులు పొందారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన 'పిల్లా నువ్వులేని జీవితం' ఇటీవల విడుదలైంది.

ఇదిలావుండగా తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 7 కంపార్ట్‌మెంట్లు నిండాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement