సాక్షి ప్రతినిధి, కర్నూలు: షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర గురువారం కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తుందని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Published Thu, Sep 5 2013 3:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM
సాక్షి ప్రతినిధి, కర్నూలు: షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర గురువారం కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తుందని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.