వినుకొండ (గుంటూరు) : పాము కాటుతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో శనివారం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులు నిమిత్తం ఎన్. సూరమ్మ(38) పొలానికి వెళ్లగా పాము కాటు వేసింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది.
పాము కాటుతో మహిళ మృతి
Published Sat, Aug 22 2015 5:34 PM | Last Updated on Mon, Aug 20 2018 7:28 PM
Advertisement
Advertisement