నెల్లూరు: నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. విజ్జమూరు మండలం చాకలికొండ, బత్తినవారిపల్లిలో భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఇళ్ల నుంచి భయంతో జనం బయటికి పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Published Wed, Nov 18 2015 11:14 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. విజ్జమూరు మండలం చాకలికొండ, బత్తినవారిపల్లిలో భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఇళ్ల నుంచి భయంతో జనం బయటికి పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.