డెంగ్యూతో వివాహిత మృతి | woman died due to dengue fever | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో వివాహిత మృతి

Published Tue, Oct 27 2015 11:48 AM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM

తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ప్రబలుతోంది. రోజురోజుకు డెంగ్యూ బాధితులు పెరిగిపోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో డెంగ్యూ వ్యాధి కారణంగా ఓ వివాహిత మృతి చెందింది.

నాయుడుపేట: తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ప్రబలుతోంది. రోజురోజుకు డెంగ్యూ బాధితులు పెరిగిపోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో డెంగ్యూ వ్యాధి కారణంగా ఓ వివాహిత మృతి చెందింది.

నాయుడుపేట రజక కాలనీకి చెందిన రమణమ్మకు సోమవారం ఉదయం తీవ్రంగా జ్వరం రావడంతో నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డెంగ్యూ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని నెల్లూరుకు తరలించారు. అక్కడ ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉందని చెన్నైకి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమెను చెన్నైకి తరలిస్తుండగా అర్ధరాత్రి సమయంలో మృతి చెందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement