ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి | Woman dies in Accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

Published Thu, Feb 4 2016 3:56 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

పార్వతీపురం బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతిచెందింది. మృతురాలు శ్రీకాకుళం వందెర మండలానికి చెందిన నగరి కోలమ్మ (60) గా గుర్తించారు.

పార్వతీపురం (విజయనగరం జిల్లా) : పార్వతీపురం బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతిచెందింది. మృతురాలు శ్రీకాకుళం వందెర మండలానికి చెందిన నగరి కోలమ్మ (60) గా గుర్తించారు. గురువారం పార్వతీపురం బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఈ బస్టాండ్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగడం గత నాలుగు నెలల్లో ఇది నాలుగోసారని, అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement