శివరామకృష్ణన్ మృతికి వైఎస్ జగన్ సంతాపం | YS jagan mohan reddy tribute to sivaramakrishnan | Sakshi
Sakshi News home page

శివరామకృష్ణన్ మృతికి వైఎస్ జగన్ సంతాపం

Published Thu, May 28 2015 1:45 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

శివరామకృష్ణన్ మృతికి వైఎస్ జగన్ సంతాపం - Sakshi

శివరామకృష్ణన్ మృతికి వైఎస్ జగన్ సంతాపం

హైదరాబాద్ : శివరామకృష్ణన్ మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని వైఎస్ జగన్ అన్నారు. శివరామకృష్ణన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కాగా అనారోగ్యంతో శివరామకృష్ణన్ గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. మాజీ ఐఏఎస్ అధికారి అయిన ఆయన నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం తగిన ప్రదేశం సూచించడానికి కేంద్రం కమిటీని నియమించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement