17న విజయవాడకు జగన్‌ | ys jagna tour in vijayawada | Sakshi
Sakshi News home page

17న విజయవాడకు జగన్‌

Published Fri, Jul 14 2017 2:40 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

ys jagna tour in vijayawada

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు..
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 17న విజయవాడకు వెళుతున్నారు. అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement