మైక్రోమ్యాక్స్ ప్లాంటుకు రూ.400-500 కోట్లు | Micromax to invest Rs 400-Rs 500 crore in Hyderabad | Sakshi
Sakshi News home page

మైక్రోమ్యాక్స్ ప్లాంటుకు రూ.400-500 కోట్లు

Jun 16 2015 1:57 AM | Updated on Sep 4 2018 5:16 PM

మైక్రోమ్యాక్స్ ప్లాంటుకు రూ.400-500 కోట్లు - Sakshi

మైక్రోమ్యాక్స్ ప్లాంటుకు రూ.400-500 కోట్లు

మొబైల్ ఫోన్స్ కంపెనీ మైక్రోమ్యాక్స్ హైదరాబాద్‌లో ప్లాంటు ఏర్పాటుకు రూ.400-500 కోట్లు వెచ్చించనుంది...

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్స్ కంపెనీ మైక్రోమ్యాక్స్ హైదరాబాద్‌లో ప్లాంటు ఏర్పాటుకు రూ.400-500 కోట్లు వెచ్చించనుంది. ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో (ఈఎంసీ) రానున్న ప్రతిపాదిత మొబైల్స్ తయారీ హబ్‌లో ఈ ప్లాంటు ఏర్పాటవుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ సోమవారమిక్కడ చెప్పారు. ఈఎంసీలో 1,000 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం వద్ద ఈఎంసీ రానున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement