5 నెలల్లో 50 వేల కియా కార్ల విక్రయాలు | Sales Of 50 Thousand KIA Cars Within 5 Months | Sakshi
Sakshi News home page

5 నెలల్లో 50 వేల కియా కార్ల విక్రయాలు

Published Mon, Jan 27 2020 5:11 AM | Last Updated on Mon, Jan 27 2020 5:11 AM

Sales Of 50 Thousand KIA Cars Within 5 Months - Sakshi

ముంబై: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌.. భారత్‌లో తాజాగా మరో మైలు రాయిని అధిగమించింది. గతేడాది ఆగస్టులో తన ‘సెల్టోస్‌ మిడ్‌–సైజ్‌ ఎస్‌యూవీ’ కారును ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ సంస్థ.. కేవలం 5 నెలల్లోనే 50,000 యూనిట్ల అమ్మకాలను నమోదుచేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో కారు ఉత్పత్తి అవుతోన్న విషయం తెలిసిందే కాగా, ఈ కారు అమ్మకాల స్పీడును చూసి మరిన్ని మోడళ్లను భారత్‌లో ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది. వచ్చే నెల 5 నుంచి 12 వరకు జరిగే ఆటో ఎక్స్‌పో 2020లో వీటిని ప్రదర్శించనుంది. కాంపాక్ట్‌ ఎస్‌యూవీతో పాటు కార్నివల్‌ ఎంపీవీ కార్లను ప్రదర్శనకు ఉంచనున్నట్లు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement