టాటా ఏసీ బీభత్సం.. ఏడుగురికి గాయాలు | 7 people Injured In tata ACE Accident In Vijayawada | Sakshi
Sakshi News home page

టాటా ఏసీ బీభత్సం.. ఏడుగురికి గాయాలు

Nov 21 2019 6:48 PM | Updated on Nov 21 2019 7:40 PM

7 people Injured In tata ACE Accident In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : నగర శివారులో ఉన్న ఓ గ్రామంలో టాటా ఏసీ వాహనం బీభత్సం సృష్టించింది. దారిలో వెళ్తున్న మూడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి.. రోడ్డు పక్కన ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలు అవ్వగా.. ఇ‍ద్దరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో క్షతగాత్రులను 108 వాహనంలో విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement