కూకట్‌పల్లిలో కాలిపోయిన మృతదేహం లభ్యం | Burnt Dead body found in Kukatpally | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లిలో కాలిపోయిన మృతదేహం లభ్యం

Dec 8 2018 8:45 AM | Updated on Dec 8 2018 8:58 AM

Burnt Dead body found in Kukatpally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కూకట్ పల్లి కైతలపూర్ డంపింగ్ యార్డు సమీపంలో కాలిపోయిన మృతదేహం లభ్యమైంది.  మృతుడు బోరబండ రాధాకృష్ణ నగర్ వాసి జున్నాడా శ్రీనివాస్ (38)గా గుర్తించారు. శ్రీనివాస్‌ ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నట్టుసమాచారం. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తలపై గాయాలు ఉన్నట్టు తెలుస్తోంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేస్ నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement