
సాక్షి, కడప: జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పెనగలూరు మండలం, కొత్త శింగనమలకు చెందిన శ్రీనివాస్లు(35), లక్ష్మీదేవి(30) కొత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. సోమవారం ఉదయం పొలాల్లో ఉపయోగించే విష గులికలు తిని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment