ఉప్పల్ (హైదరాబాద్): అసిస్టెంట్ ప్రొఫెసర్పై స్నేహితుడైన మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ అత్యాచారం చేసిన సంఘటన హైదరాబాద్లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నరసింగరావు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడ ప్రాంతానికి చెందిన ఓ గిరిజన యువతి(26), ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతానికి చెందిన ఆర్.రంగారెడ్డి(27) విజయవాడలోనే ఎంటెక్ చదువుకున్నారు.
వీరిద్దరు ప్రస్తుతం హైదరాబాదులోని వేర్వేరు కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. ఆ యువతి రామంతపూర్లోని ఓ హాస్టల్లో ఉంటోంది. సీబీఐటీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న రంగారెడ్డితో ప్రేమలో పడి సన్నిహితంగా ఉండేది. పెళ్లి చేసుకుందామని ఆ యువతి కోరగా వాయిదా వేస్తూ వచ్చాడు.తనపై రంగారెడ్డి అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది.
అసిస్టెంట్ ప్రొఫెసర్పై అత్యాచారం కేసు
Published Tue, Sep 26 2017 11:54 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- బాల్టిమోర్ బ్రిడ్జి ఘటన.. నౌకలోని 8 మంది సిబ్బంది భారత్కు
- మేడ్చల్: జ్యువెలరీ షాపులో దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
- Ind vs Ban: అతడిపై వేటు.. సంజూకు ఛాన్స్!
- వయనాడ్ బరిలో ప్రియాంక.. పోటీ సరికాదన్న సీపీఐ నారాయణ
- టీ20 వరల్డ్కప్లో సిక్సర్ల సునామీ.. మనోళ్లు ఒక్కరూ లేరు!
- బీహార్లో కూలిన మరో వంతెన
- టీమిండియాకు శుభవార్త.. స్టార్ పేసర్ వచ్చేస్తున్నాడు!
- ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?
- దక్షిణ చైనాలో భారీ వరదలు.. 47 మంది మృతి
Advertisement