విద్యుదాఘాతంతో 12 గొర్రెలు మృతి | 12 sheeps died of vidut shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో 12 గొర్రెలు మృతి

Published Tue, Sep 13 2016 10:06 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

12 sheeps died of vidut shock

హిందూపురం రూరల్‌ : మండలంలోని కొటిపి గ్రామం కెంచనపల్లి వద్ద పొలంలో విద్యుదాఘాతానికి గురై 12 గొర్రెలు మంగళవారం మత్యువాత పడ్డాయి. నాలుగు రోజుల క్రితం త్రీ ఫేజ్‌ విద్యుత్‌ తీగలు కిందకు పడ్డాయి. అవి ఆరోజు నుంచి తొలగించలేదు. ఆ తీగలు గొర్రెలకు తగిలి మతి చెందాయని గొర్రెల కాపరులు చలపతి, గంగాధరప్ప, శ్రీనివాసులు జెవీ వెంకటస్వామి తెలిపారు. సుమారు రూ.లక్ష ఆర్థికనష్టం జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement