'వచ్చే రెండేళ్లలో 5వేల ఉద్యోగాలు' | 5 thousand jobs in the next two years | Sakshi
Sakshi News home page

'వచ్చే రెండేళ్లలో 5వేల ఉద్యోగాలు'

Published Sat, Dec 26 2015 12:17 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

5 thousand jobs in the next two years

ఒంగోలు: ఏపీలో మొట్టమొదటి డీఎంకేఈవై ట్రైనింగ్ సెంటర్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు  వైఎస్సార్ సీపీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఒంగోలులో ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్ ను జిల్లాలోని నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వివిధ అంశాల్లో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. వచ్చే రెండేళ్లలో కనీసం 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించటం లక్షంగా పెట్టుకున్నామని ఆయన విరవించారు. ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement