ఆటో బోల్తా: ఒకరు మృతి | Autorickshaw turtled in guntur, one died | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: ఒకరు మృతి

Published Thu, Feb 23 2017 10:20 AM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM

ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో పది మందికి గాయాలయ్యాయి.

గుంటూరు: ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో పది మందికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లి దుర్గి మండలం ఓబులేశునిపల్లె గ్రామంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామం నుంచి దుర్గి బయల్దేరిన ఆటో గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement