చేగుంట మండలం ఉప్పరపల్లిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ కింద పడి రేవంత్ అనే మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ కిందపడి బాలుడి మృతి
Published Tue, Jul 19 2016 4:02 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement