చేగుంట మండలం ఉప్పరపల్లిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది.
చేగుంట మండలం ఉప్పరపల్లిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ కింద పడి రేవంత్ అనే మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.