
ధ్వంసమైన వైకుంఠ రథం అద్దం
పట్టణంలో మృతిచెందిన వారి పార్థివ దేహాలను శ్మశానానికి ఉచితంగా తరలిస్తున్న వైకుంఠ రథాన్ని ఆదివారం రాత్రి ఒక మందుబాబు ధ్వంసం చేశాడు.
Published Mon, Sep 26 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
ధ్వంసమైన వైకుంఠ రథం అద్దం
పట్టణంలో మృతిచెందిన వారి పార్థివ దేహాలను శ్మశానానికి ఉచితంగా తరలిస్తున్న వైకుంఠ రథాన్ని ఆదివారం రాత్రి ఒక మందుబాబు ధ్వంసం చేశాడు.