
నేటి నుంచి రాష్ట్రస్థాయి చెస్ పోటీలు
వెంకటాచలం: మండలంలోని సరస్వతీనగర్లోని అక్షర విద్యాలయంలో అండర్–17 రాష్ట్రస్థాయి చెస్ చాంపియన్షిప్ పోటీలు శుక్రవారం ప్రారంభించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి వెంకటరణమణయ్య తెలిపారు.
Published Fri, Aug 26 2016 1:16 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నేటి నుంచి రాష్ట్రస్థాయి చెస్ పోటీలు
వెంకటాచలం: మండలంలోని సరస్వతీనగర్లోని అక్షర విద్యాలయంలో అండర్–17 రాష్ట్రస్థాయి చెస్ చాంపియన్షిప్ పోటీలు శుక్రవారం ప్రారంభించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి వెంకటరణమణయ్య తెలిపారు.