తిరుమలలో పెరిగిన రద్దీ | devotees rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన రద్దీ

Published Sun, Apr 17 2016 8:46 AM | Last Updated on Fri, Nov 9 2018 6:29 PM

తిరుమలలో పెరిగిన రద్దీ - Sakshi

తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గదులు ఏవీ ఖాళీ లేవు.

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. శనివారం స్వామివారిని 77,619 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

గదుల వివరాలు:
ఉచిత గదులు       - ఖాళీ లేవు
రూ.50 గదులు    - ఖాళీ లేవు  
రూ.100 గదులు  - ఖాళీ లేవు
రూ.500 గదులు  - ఖాళీ లేవు
 
ఆర్జితసేవా టికెట్ల వివరాలు :

ఆర్జిత బ్రహ్మోత్సవం        : ఖాళీ లేవు
సహస్ర దీపాలంకరణ సేవ  :  ఖాళీ లేవు
వసంతోత్సవం                 : ఖాళీ లేవు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement