ఇంజనీరింగ్ విద్యార్థి మృతదేహం లభ్యం | engineering student dead body recovered | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్ విద్యార్థి మృతదేహం లభ్యం

Published Sat, Jul 30 2016 9:52 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

ఈతకు వెళ్లి గల్లంతైన ఇంజనీరింగ్ విద్యార్థి మాక ఫణికుమార్ మృతదేహం శనివారం లభ్యమైంది.

తాడేపల్లిగూడెం: ఈతకు వెళ్లి గల్లంతైన ఇంజనీరింగ్ విద్యార్థి మాక ఫణికుమార్ మృతదేహం శనివారం లభ్యమైంది. పట్టణంలోని యగర్లపల్లి ప్రాంతంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. శుక్రవారం ఉదయం తాడేపల్లిగూడెంలోని పంటకాలువలో ఫణికుమార్ ఈతకు వెళ్లి... గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది... సహాయంతో గాలింపు చర్యలు చేపట్టాడు. ఆ క్రమంలో శనివారం ఉదయం మృతదేహన్ని కనుగొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement