విధుల్లో చేరిన ఫెసిలిటేటర్ల | Facilitators joining duty | Sakshi
Sakshi News home page

విధుల్లో చేరిన ఫెసిలిటేటర్ల

Aug 8 2017 10:48 PM | Updated on Jul 11 2019 8:52 PM

ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో అవగాహన కలిగించేందుకు జిల్లా వ్యాప్తంగా 396 మంది ఫెసిలిటేటర్లను నియమించగా, వారంతా మంగళవారం విధుల్లో చేరినట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రామూనాయక్‌ తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో అవగాహన కలిగించేందుకు జిల్లా వ్యాప్తంగా 396 మంది ఫెసిలిటేటర్లను నియమించగా, వారంతా మంగళవారం విధుల్లో చేరినట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రామూనాయక్‌ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జూలై 30న ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో  ప్రభుత్వ పథకాలపై ఇప్పటికే శిక్షణ అందించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement