భవనంపై నుంచి పడి చిన్నారి మృతి | girl dead | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి పడి చిన్నారి మృతి

Published Tue, Aug 2 2016 9:44 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఓ చిన్నారి భవనంపై నుంచి కిందపడి మరణించిన సంఘటన ఇది. ఈ సంఘటనలో గాయపడిన మట్టపర్రు గ్రామానికి చెందిన తాడి యోగిత(4) కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు ఎస్సై విజయబాబు మంగళవారం తెలిపారు.

మలికిపురం :
పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఓ చిన్నారి భవనంపై నుంచి కిందపడి మరణించిన సంఘటన ఇది. ఈ సంఘటనలో గాయపడిన మట్టపర్రు గ్రామానికి చెందిన తాడి యోగిత(4) కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు ఎస్సై విజయబాబు మంగళవారం తెలిపారు. సోమవారం ఉదయం భవనంపై కొందరి పిల్లలతో కలిసి ఆటలు ఆడుకుంటుండగా, ఈ సంఘటన జరిగిందని చెప్పారు. ఆమెను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి చనిపోయినట్టు పేర్కొన్నారు. బాలిక తల్లి పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement