అనంతపురం సెంట్రల్ : నగరంలో కళ్యాణదుర్గం రోడ్డులోని ఓ బాలిక (15) అదృశ్యమైంది. స్థానికంగా ఉంటున్న మారెప్ప అనే యువకుడు కిడ్నాప్ చేశాడని బాలిక తల్లి గురువారం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Published Thu, Mar 16 2017 11:14 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
అనంతపురం సెంట్రల్ : నగరంలో కళ్యాణదుర్గం రోడ్డులోని ఓ బాలిక (15) అదృశ్యమైంది. స్థానికంగా ఉంటున్న మారెప్ప అనే యువకుడు కిడ్నాప్ చేశాడని బాలిక తల్లి గురువారం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.