ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య.. | Inter Student suicide in Jayashankar Bhupalpally district | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య..

Published Fri, Sep 22 2017 2:28 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

Inter Student suicide in Jayashankar Bhupalpally district

జయశంకర్‌ భూపాలపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ ఇంటర్‌ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలోని ఏటూరు నాగారం మండలం రాంనగర్‌ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గారె నారాయణ, వెంకటమ్మల కుమార్తె గారె సులోమిని(17) ములుగులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఈయర్‌ చదువుతోంది.

తల్లిదండ్రుల మధ్య తరచు గొడవలు జరుగుతుండటంలో మరస్తాపానికి గురై బలవర్మరణానికి పాల్పడింది.  విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
                       
                      
      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement