రైలు కిందపడి తల్లి, కూతురు మృతి | mother and daughter suicide by train in markapur | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి తల్లి, కూతురు మృతి

Published Wed, Dec 9 2015 12:53 PM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM

మార్కాపురం రైల్వేస్టేషన్‌లో రైలు కింద పడి తల్లి, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రకాశం జిల్లా: మార్కాపురం రైల్వేస్టేషన్‌లో రైలు కింద పడి తల్లి, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఆత్మహత్యకు చేసుకున్న వారి వివరాలు తెలియలేదు. మృతదేహాలను గుర్తించిన స్థానికులు రైల్వేపోలీసులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement