వేములవాడ మండలంలోని శాత్రాజుపల్లి గ్రామానికి చెందిన పాసం జలపతి తనను నయీం అనుచరులు బెదిరించారని గురువారం సాయంత్రం వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2006లో నయీమ్ అనుచరులు తనను బెదిరించి రూ.30 లక్షలు తీసుకున్నారని తెలిపాడు.
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు